లెజెండ్రి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్ద ప్రసాద్ ల తో కలిసి బెంగుళూర్ బ్లాస్టర్స్ బాడ్మింటన్ టీం కో ఓనర్ గా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్
Read More »క్రీడలు
న్యూజిలాండ్పై భారత్ చారిత్రక విజయం
కాన్పూర్ లో జరుగుతున్నా భారత్ తన 500వ టెస్ట్లో భారత్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. చివరి రోజు ఆటకు ఆరు వికెట్లు న్యూజిలాండ్ చేతిలో ఉండటంతో ఆ జట్టు కాస్త ధీమాగా ఉంది. అయితే ఆఖరి రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ప్రత్యేకంగా ఈ సెషన్ లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే, పేసర్ మొహ్మద్ షమీ రెండు పరుగుల వ్యవధిలో రెండు ...
Read More »ప్రజ్ఞాన్ ఓజా తలకు తగిలిన బాల్.. ఆస్పత్రిలో చికిత్స
దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా గ్రీన్, ఇండియా బ్లూ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఇండియా గ్రీన్ జట్టు బౌలర్ జలజ్ సక్సేనా వేసిన బంతిని ఇండియా బ్లు జట్టు బ్యాట్స్మన్ పంకజ్ సింగ్ మిడ్ ఆన్ మీదగా షాట్ బాదాడు అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఓజావైపుకు బంతి ఊహించని మలుపు తిరిగి దూసుకొచ్చింది. ఓజా వెనక్కు తిరగడంతో బంతి మెడ వనక భాగాన్ని బలంగా తాకడంతో అక్కడికక్కడే మైదానంలో పడిపోయాడు. కొద్ది సమయం పాటు కోమాలోకి వెళ్లినట్టు ...
Read More »భారత్-వెస్టిండీస్ నాలుగో టెస్ట్ రద్దు
వర్షం కారణంగా భారత్-వెస్టిండీస్ టెస్ట్ సీరీస్లో నాలుగో టెస్ట్ మ్యాచ్ రద్దయింది. దీంతో భారత్ 2-0తో సీరీస్ కైవసం చేసుకుంది. దీంతో ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని కోల్పోయింది. ఇదిలా ఉంటె ఇంగ్లాండ్తో జరిగిన సీరీస్ను పాక్ 2-2తో సమం చేసి పాకిస్థాన్ టాప్ర్యాంక్లోకి వచ్చింది. అటు ఆస్ట్రేలియాను శ్రీలంక 3-0తో చిత్తు చేసి సీరీస్ను కైవసం చేసుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల ప్రకారం పాకిస్థాన్ తొలి ర్యాంక్లో, భారత్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో ర్యాంకులో, ఇంగ్లాండ్ ...
Read More »రియోలో ఉస్సేన్ బోల్ట్ రాసలీలలు
రియో ఒలింపిక్స్లో వరుస పథకాలతో రికార్డులు సృష్టించిన ఉసేన్ బోల్ట్ తన పుట్టిన రోజును ఎవరు ఊహించని విధంగా జరుపుకున్నాడు. ఆదివారం జరిగిన తన 30వ పుట్టిన రోజును బాగా ఎంజాయ్ చేశాడు. బోల్ట్ అమ్మాయిల విషయంలో చాలా వేగాన్ని ప్రదర్శిస్తున్నాడు. బ్రెజిల్ అమ్మాయి, స్టూడెంట్ జాడీ డ్యురేటు(20)తో రాత్రి తన రూంకి రప్పించుకున్నాడు. బోల్ట్తో దిగిన ఫోటోలను డ్యురేటు వాట్సాప్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మార్మోగి పోతున్నాయి. ఈ విషయంపై బోల్టో సోదరి.. జైమకాకు చెందిన ...
Read More »రియో మారథాన్లో మంచినీళ్లు కూడా ఇవ్వలేదు
ఓ వైపు రియో ఒలింపిక్స్ 2016లో సింధు, సాక్షి, దీప విజయాలతో దేశం సంబరాలు జరుపుకుంటోంది. మరో వైపు రియోలోనే ఇంకో దారుణ ఘటన బయటికి వచ్చింది. భారత అథ్లెట్ ఓపీ జైషా మారథాన్లో పాల్గొన్నప్పుడు ఆమెకు కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేదు. 43 డిగ్రీల ఎండలో మారథాన్లో పాల్గొన్న జైషా మంచినీరు అందక విలవిలలాడింది. మారథాన్ ముగిశాక ఆమె మూడు గంటలపాటు స్పృహలో లేకుండా పడిపోయారు. భారత్కు స్టేషన్ ఉన్నా అక్కడ మంచినీరు లేదని ఆమె చెప్పారు. తాను బతికి ఎలా ...
Read More »ఐపీఎల్ కా నయా బాద్షా హైదరాబాద్
ఐపీఎల్ ఛాంప్ సన్రైజర్స్ అదరగొట్టిన వార్నర్ కటింగ్ ఆల్రౌండ్ మెరుపులు గేల్ చెలరేగినా బెంగళూరుకు భంగపాటు అందరూ ఉహించినట్లే మెరుపులు మెరిసాయి ఆకాసంలో కాదండీ. క్రికెట్ మైదానంలో. సన్రైజర్స్ హైదరాబాద్ – బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరి పోరాటంలో సన్రైజర్స్ గెలిచింది. తొలుత టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ దూకుడుమీద ఆడుతూ 208 రన్స్ చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పగా పోరాడిన సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-9 విజేతగా నిలిచింది. హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ (69; 38 బంతుల్లో 8×4, ...
Read More »‘వార్నర్’ వీరంగం.. ఫైనల్లో హైదరాబాద్
లక్ష్య ఛేదనలో రాణించిన సన్రైజర్స్ ఆదివారం బెంగళూరుతో ఫైనల్ మ్యాచ్ ఐపీఎల్-9లో సన్రైజర్స్ హైదరాబాద్ చిరస్మరణీయమైన విజయంతో ఫైనల్ చేరింది. ఫిరోజ్ షా కోట్ల వేదికగా గుజరాత్ లయన్స్తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో 163 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్.. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-9లో ఫైనల్కు చేరింది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గుజరాత్పై ...
Read More »టీ20 నుంచి యువరాజ్ ఔట్
టీ20 ప్రపంచకప్ నుంచి యువరాజ్ సింగ్ తప్పుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగే సెమీస్ మ్యాచ్ కు దూరంగా ఉంటున్నాడు. ఆస్ట్రేలియాతో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డ యువరాజ్ సింగ్ స్థానంలో మనీష్ పాండేను సెలెక్టర్లు ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకోలేదని డాక్టర్లు తెలిపారు. మరోవైపు సిడ్నీలో ఆసీస్ తో జరిగిన ఐదవ వన్డేలో చివరిగా ఆడిన పాండే తన తొలి సెంచరీని నమోదు చేసి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ లో కూడా పాండే కు మంచి రికార్డు ఉంది. ఇదిలా ఉంటే వెస్టిండీస్ ...
Read More »భగ్గుమన్న పాక్ క్రికెట్ అభిమానులు
భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే యుద్ధ వాతావరణమే. ఓడిన జట్టు పరిస్థితే అయితే చెప్పక్కర్లేదు. ఆ దేశంలో వారికి తీవ్ర అవమానం తప్పదు. చిరకాల ప్రత్యర్థి భారత చేతిలో పాకిస్థాన్ వరుసగా 11వ ఓటమిని చవిచూసింది. దీన్ని పాకిస్థాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారతతో శనివారం జరిగిన మ్యాచ్లో అఫ్రీది సేన ఆటతీరుపట్ల మాజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే.. ఆగ్రహంతో ఊగిపోయిన అభిమానులు కొందరు రోడ్లపైకొచ్చి టీవీ సెట్లను పగలగొట్టుకున్నారు. కొందరేమో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి వ్యతిరేకంగా నినాదాలు చేసి కోపాన్ని వెళ్లగక్కారు. ...
Read More »